బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. యాస్ తుపాను వచ్చిన నాలుగు నెలలకే తాజా తుపాను విరుచుకుపడుతోంది.
GST Council: 5 శాతం శ్లాబు ఇక లేదా !
జీఎస్టీలో 5 శాతం శ్లాబును తొలగించాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే నెల జరుగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం జీఎస్టీలో …