అఫ్గాన్‌ నుంచి సేనల ఉపసంహరణతో భారత్‌లో అమెరికా విశ్వసనీయత తగ్గిందా?

అఫ్గానిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించడం, తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకోవడంతో భారతదేశంలో అమెరికాపై విశ్వసనీయత సన్నగిల్లినట్లు కనిపిస్తోంది.

Read more

విశాఖ, కాకినాడ, అంతర్వేది మునిగిపోతాయా, సముద్రం ముందుకొస్తే జలసమాధి తప్పదా? – techbufftelugu.com

‘‘చిన్నప్పటి నుంచి ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు వేట చేస్తూనే ఉన్నాను. అప్పట్లో, రెండు మైళ్ల దూరం ఉండే తీరం… ఇప్పుడు చాలా ముందుకు వచ్చింది. రోడ్డు దారి మాత్రమే మిగిలింది. ఏదో ఒక రోజు ఏరు, ఊరు ఒకటైపోతాదేమోనని అనిపిస్తుంది” అన్నారు విశాఖకు చెందిన 68 ఏళ్ల మత్స్యకారుడు అమ్మోరు.

Read more

జనాభాను నియంత్రించిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు తగ్గిస్తారా? – కేంద్రానికి మద్రాస్ హైకోర్టు ప్రశ్న: ప్రెస్ రివ్యూ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గించడంపై మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినట్లు ఆంధ్రజ్యోతి వార్తా పత్రిక కథనం ప్రచురించింది.

Read more

కాదంబినీ గంగూలీ: భారత తొలి మహిళా డాక్టర్‌కు డూడుల్‌తో గూగుల్ నివాళి

భారత్‌లో శిక్షణ పొందిన తొలి మహిళా డాక్టర్ కాదంబినీ గంగూలీ. ఆదివారం ఆమె 160వ జయంతిని పురస్కరించుకొని ఆమె అందించిన సేవలను ప్రముఖులు కొనియాడారు.

Read more

ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఐక్యమైన ప్రతిపక్షాలు – techbufftelugu.com

ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 8 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో 12సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు పాలన ముగుస్తుంది. 8 పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పాటైనట్లు ఎష్ అతిద్ పార్టీ నాయకుడు ప్రకటించారు.

Read more

కోవిడ్: సేవా గుణమే వీళ్ల ఇమ్యూనిటీ.. కరోనాకు భయపడకుండా బాధితులకు సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు

కోవిడ్ సమయంలో సహాయం చేసే మనుషులున్నా, సాయం చేయాలనే మనసున్నా కరోనాకి భయపడి అయినవాళ్లు కూడా బాధితుల దగ్గరకు రాలేకపోతున్నారు.

Read more

ఆస్కార్ 2021: బెస్ట్ డైరెక్టర్‌ అవార్డ్‌తో చరిత్ర సృష్టించిన క్లోయీ జా… విజేతల పూర్తి జాబితా

క్లోయీ జా ఆస్కార్ అవార్డుల వేడుకలో చరిత్ర సృష్టించారు. ఉత్తమ దర్శకురాలిగా అవార్డు గెల్చుకుని ఆ ఘనత సొంతం చేసుకున్న తెల్లజాతికి చెందని తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. మొత్తంగా, ఆమె బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు అందుకున్న రెండవ మహిళ.

Read more

రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు: సుప్రీంకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాస్.. సహా పలువురు నేతలు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వట్లేదంటూ పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Read more