బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. యాస్ తుపాను వచ్చిన నాలుగు నెలలకే తాజా తుపాను విరుచుకుపడుతోంది.
ఈ ఏడాది సూర్య గ్రహణం రేపు భారత్ లో కనిపిస్తుందా !
ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న శనివారం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం భారత కాలమాన ప్రకారం ఏప్రిల్ 30న మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం …