భారతదేశం లో పెరుగుతున్న కరోనా కేసులు సంఖ్య !

ఎక్కడ చూసిన ఒకటే మాట వినిపిస్తుంది కరోనా. ఈ వైరేస్ వచ్చి చాల మంది ప్రాణాలు కోల్పోయారు, చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికి ఈ వైరేస్ వచ్చి చనిపోయారు. ఈ వైరేస్ వస్తుంది అని కొంత మంది భయం తో మరణించారు. ప్రతి ఒక్క ఊరికి ఈ వైరేస్ సోకి ఎంతో మంది ప్రాణాలు తీసుకొన్న ఈ మహమ్మారి. ఇప్పుడు కొత్తగా  మన దేశం లో కారోన కేసులు పెరుగుతున్నాయి అలాగే కొంత మంది మరణిచారు.

ఈ వైరేస్ వేరే దేశం నుండి వచ్చి ఎంతో మంది ప్రాణాలను తీసుకొన్నది. ఈ వైరేస్ కి మందు వచ్చిన ఎం లాభం లేకుండా అయ్యినది, మందు వేసుకొన్న కూడా ఈ వైరేస్ సోకింది. ఇప్పుడు కరోనా ఫోర్త్ వేవ్ వచ్చింది. ఈ ఫోర్త్ వేవ్ కొన్ని ప్రాంతాలకు సోకి కొంత మంది ప్రాణాలు విడిచారు.

ఇప్పుడు పరిస్తితులలో కరోన అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది, ఇప్పుడు వస్తున్న కరోన ఫోర్త్ వేవ్ గడిచిన మూడు దశల కారోనా అనేది ఏంతో మంది ప్రాణాలు తిసువడం జరిగింది. ఈ మహమ్మారి ఎప్పుడు పోతుందో ఏమో గని మన దేశానికి పట్టుకొన్న పిడ పోతుంది. ఈ మహమ్మారి వలన చాలామంది లాక్ డౌన్ లో చాల బాధలు పడినారు.

ఈ మహమ్మారి వచ్చిన వారికి ఒక రూమ్ లో బంధించి ఎవరికీ తగలకుండా అందరికి దూరంగా ఉంటారు, అందరి తో కలసి ఉండవలసిన సమయ లో కూడా అందరికి దూరంగా ఉంటారు. ఈ నరకం అనేది ఒక కరోన వచ్చిన వారికి మాత్రమే తెలుస్తుంది. అప్పుడు వారు ఏంతో జాగ్రతగా గా ఉండవలసిన ఉంటాది.

మనం కరోన రాకుండా మనం కొన్ని జాగ్రతలు తీసుకోవాలి. మొదటిగా మనం ఎక్కడికి వెళ్ళిన ముఖ్యంగా మాస్క్ అనేది తప్పని సరిగ్గా ధరించాలి, బయట ఇవి పడితే అవి ముట్టుకోకుడదు, ఇవి అంటే అవి మనం తినకూడదు ఇంటిలో చేసిన ఆహరం మాత్రమే మనం తీసుకోవాలి, ఆహరం తినే ముందే మనం మన చేతులని శుభ్రం చేసుకొని తినాలి అలాగే తినకూడదు.

బయటకి వెళ్ళినపుడు మనిషికి మనిషికి దూరం అనేది పాటించాలి, మన బ్యాగ్ లో కరోనని నివారించే మందు అప్పుడ్డపుడు మన చేతులకి వేసుకోవాలి, బయటకి వెళ్లి వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళే తప్పుడు కళ్ళు, చేతులు బాగా శుభ్రం చేసుకొనే మనం లోపలికి పోవాలి.

వ్యాక్సిన్‌ అనేది తప్పని సరిగ్గా మనం వేపించుకోవాలి, ఇప్పటి దాక చాల మంది వ్యాక్సిన్‌ అనేది వేపించుకోలేదు, ఈ వ్యాక్సిన్‌ వేపించుకోవడం వలన మనకి రక్షణ అనేది ఉంటది. చిన్న పిల్లల నుండి పెద్ద వారి దాక అందరు వ్యాక్సిన్‌ తప్పనిసరి వేపించుకోవాలి. ఇప్పటి దాక వ్యాక్సిన్‌ మూడు డోసేజ్ దాక వ్యాక్సిన్‌ మనకి అందుబాటులో కలదు, వేపించుకొని వారు వాళ్ళ ప్రాంతాలలో హాస్పిటల్ లో అందుబాటులో కాలేదు.

దేశంలో కరోనా కేసులు వరుసగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,259 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,641 మంది కరోనా నుంచి కోలుకోగ, 20 మంది మృతి చెందారు. కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 4,31,29,563కి చేరుకుంది.

ఇక ఇప్పటికి వరకు 4,25,92,455 మంది కరోన నుండి కోలుకోగా  5,24,323 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 15,044 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతంగా, రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,91,96,32,518 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 15,12,766 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Leave a Comment